పన్నెండవ ఆరాధన మహోత్సవములు

Post date: Oct 15, 2009 3:2:27 PM

భక్త మహాశయులారా !

శ్రీ హేవిళంబినామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి అనగా తేదీ 2 - 5 - 2017 మంగళవారం నుండి 7 - 5 - 2017 ఆదివారం వరకు శ్రీ మద్విరాట్ పూతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవంగా తపోసమాధి లోకి ప్రవేశం చేసిన 324 వ వార్షిక ఆరాధన పవిత్ర దినము.